దుందుభీ మయుని కుమారుడు. మాయావికి అన్న. దను కశ్యపుని సంతతికి జన్మించినవారు అసురులు. ఆ సంతతిలో జన్మించిన మయుడు గొప్ప శిల్పి. ఒకసారి మయుడు దేవలోకంలో దేవకన్యలు నాట్యం చేస్తుండగా హేమ అనే అప్సరసను మోహించి హిమాలయాలకు దక్షిణాన గొప్ప భవనం నిర్మించుకొని నివాసమున్నాడు. రావణుడు సీతను ఎత్తుకు పోయింది. మారీచుణ్ణి శ్రీరాముడు వధించింది ఇక్కడే.