శత్రుఘ్నుడు ఎవరు?

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 05:16 PM

శత్రుఘ్నుడు ఎవరు?

శత్రుఘ్నుడు ఇతడు శ్రీరాముని సోదరుడు. శత్రుఘ్నుడు, లక్ష్మణుడు దశరథుని భార్యలలో ఒకరైన సుమిత్ర కుమారులు. శృతకీర్తి శత్రుఘ్నుడి భార్య. శ్రీ రాముని ఆజ్ఞపై మధువనంలోని  లవణాసురుడ్ని సంహరించి మధురపూరి నగరాన్ని నిర్మించాడు. ఇతడి తర్వాత ఇతనికి ఇద్దరు కుమారులు ఈ నగరంలోనే నివసించారు. సూర్యవంశం అంతరించిన తరువాత ఈ నగరం యాదవుల వశమయ్యింది.





Untitled Document
Advertisements