గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి మద్దాలి శివారెడ్డి

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 12:12 PM

గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి మద్దాలి శివారెడ్డి

లక్నో: రేసుగుర్రం సినిమాతో తెలుగులో పరిచయమైన భోజ్ పూరి హీరో రవికిషన్ ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. రవికిషన్‌కు బీజేపీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ నియోజకవర్గం సీటును కేటాయించింది. బీజేపీ అధినాయకత్వం సోమవారం ఏడుగురు యూపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో రవికిషన్ పేరు కూడా ఉంది. రవి కిషన్ పోటీచేస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట అని చెప్పాలి. ప్రస్తుతం యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గతంలో ఇక్కడినుంచి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.





Untitled Document
Advertisements