ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా వస్తువుల డెలివరీకి ఇకపై ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను వాడుతామని ప్రకటించింది. ఈ-ఆటోరిక్షాలతో రూపొందించిన వీడియోలను, ఫొటోను సోమవారం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా 20కి పైగా నగరాల్లో ఇవి సేవలు అందిస్తాయి. 2025 వరకు ఇండియావ్యాప్తంగా మొత్తం 10 వేల ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలను అందుబాటులోకి తెస్తారు. హైదరాబాద్లో కూడా ఈ -ఆటోలు తిరగబోతున్నాయి.
Hey, India. We’re rolling out our new fleet of electric delivery rickshaws. Fully electric. Zero carbon. #ClimatePledge pic.twitter.com/qFXdZOsY4y
mdash; Jeff Bezos (@JeffBezos) January 20, 2020