అనంతపురం జిల్లా చిన్న పోడుమలలో టెన్షన్ టెన్షన్ , గణేష్ నిమ్మర్జనం సందర్బంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తుంది , గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు . బాధితుల్ని ఎంపీ జేసీ పరామర్శించారు