సుప్రీం కోర్టు కీలక తీర్పు

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 11:11 AM

సుప్రీం కోర్టు కీలక తీర్పు

శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతించింది. ఆలయాల్లో లింవ వివక్షకు తావు లేదు… ఓ వైపు మహిళలను దేవతలుగా పూజిస్తూనే…మరో వైపు మహిళల పట్ల పరిమితులు విధించడం సరికాదంటూ.. కోర్టు తీర్పువెలువరించింది. చట్టం, సమాజం పరస్పరం గౌరవించుకోవాలని కోరింది. పురుషుల కంటే స్త్రీలు ఏవిషయంలోనూ తక్కువ కాదని వివరించింది. సుప్రీం తీర్పుతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements