ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు లాభంతో 39,087 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,735 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు దగ్గరపడటంతో మార్కెట్లలో కూడా ట్రేడింగ్ను ఆచితూచి జరుగుతుంది.