దేశమంతటా మరోసారి బీజేపీ నామస్మరణం కనిపిస్తోంది. ఢిల్లీలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.ఈస్ట్ ఢిల్లీలో మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆతిషి మర్లేనా రెండోస్థానంలో వెనుకంజలో ఉన్నారు.
ఈస్ట్ ఢిల్లీలో BJP, AAP మధ్య హోరాహోరీ ప్రచారం జరిగింది. ప్రచారంలో విమర్శలు వివాదం రేపాయి. దీంతో.. ఫలితాలపై ఆసక్తి పెరిగింది.