పాక్-ఇండియా మ్యాచ్.. సిటీలోని రోడ్లన్ని ఖాళీ

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 08:11 PM

వరల్డ్ కప్ లో ఆసక్తికరమై పాక్-ఇండియా మ్యాచ్ జరుగుతుంది. సిటీలోని రోడ్లన్ని ఖాళీగా కనబడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ మ్యాచ్,అందులోనూ సండే కావడంతో నగరవాసులు టీవీలకు అతుక్కుపోయారు.భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 140 పరుగులు, విరాట్ కోహ్లీ 77 పరుగులు, లోకేష్ రాహుల్ 57 పరుగులు, హార్ధిక్ పాండ్యా 26 పరుగులు చేసి భారీ స్కోర్ నెలకొల్పారు.





Untitled Document
Advertisements