చైనా మినహా మిగతా దేశాలన్నీఇండియాకే మద్దతు

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 12:44 PM

జమ్మూ కాశ్మీర్​ అంశం ఆ రెండు(ఇండియా, పాక్) దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామం-డలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పిం ది. శుక్రవారం కశ్మీర్ అంశంపై73 నిమిషాల పాటు జరిగిన క్లోజ్డ్​డోర్​మీటింగ్ లో ఇండియాను రష్యా వెనకేసుకువ-చ్చిం ది. కశ్మీర్​లో పరిస్థితి ఆందోళనకరంగాఉందన్న చైనా వాదనను కొట్టిపారేసింది.ఆర్టికల్​370 రద్దును రష్యా స్వాగతించిం ది.ఈ రహస్య సమావేశంలో పాకిస్తాన్ కు చైనాఅండగా నిలబడగా.. శాశ్వత సభ్యత్వం ఉన్నరష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ప్రతినిధులుఇండియాకు మద్దతు తెలిపాయి. మీటింగ్తర్వాత యూఎన్ లో ఇండియా ప్రతినిధిసయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాశ్మీర్​అంశం పూర్తిగా ఇండియా అంతర్గత వ్యవహా-రమన్నా రు. ఇందులో పాక్​ సహా ఏదేశమూజోక్యం చేసుకోలేదన్నా రు. రోగం వచ్చాకడాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కన్నా , ముం దే జా-గ్రత్త పడడం మేలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసు-కున్నట్లు వివరిం చారు. 1972 ఒప్పం దంతోసహా కుదుర్చుకు న్న అన్ని ఒప్పం దాలనూఇండియా గౌరవిస్తుం దని, ఏ ఒప్పం దాన్నీ మీ-రలేదని వివరిం చారు. ఓవైపు టెర్రరిస్టులనుప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలంటే ఒప్పుకు-నేది లేదని పాకిస్తాన్ కు తేల్చిచెప్పారు.





Untitled Document
Advertisements