ఐటమ్ సాంగ్ అదిరిపోతుందట

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 08:48 AM

సువర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ ఆల్బమ్ కోసం దేవి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఇక ఈ మూవీలో అలా స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని సెలెక్ట్ చేశారట. మంచి మాస్ మసాలాగా వస్తున్న ఈ సాంగ్ తో దేవి మళ్ళీ తన సత్తా చాటుతాడని అంటున్నారు. ఈ సాంగ్ కూడా 1970 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. మంచి ఊపొచ్చే బీట్ తో ఈ సాంగ్ వస్తుందని తెలుస్తుంది. బందరు మిఠాయి బోర్డర్ సిపాయి అంటూ వచ్చే ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి





Untitled Document
Advertisements