బ్రిటన్‌ రాజు ఎడ్వర్డ్‌-8 బొమ్మ నాణెం ధర ₹9కోట్లకు పైనే

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:17 AM

నాటి బ్రిటన్‌ రాజు ఎడ్వర్డ్‌-8 బొమ్మ ముద్రించి ఉన్న అరుదైన ఈ బంగారు నాణెం ఇటీవల జరిగిన వేలంలో దాదాపు రూ.9.10 కోట్ల ధరపలికింది. పేరు, ఇతర వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. 1936లో కింగ్‌ ఎడ్వర్డ్‌-8 అమెరికన్‌ మహిళ విల్లిస్‌ సింప్సన్‌ను వివాహం చేసుకునేందుకు ఏకంగా సింహాసనాన్నే పరిత్యజించడానికి ముందు కాలానికి చెందిన నాణెంగా భావిస్తున్నారు.





Untitled Document
Advertisements