డిల్లీలో న్యాయవాదిపై ఐ.టి శాఖ దాడులు

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 06:15 PM

డిల్లీలో న్యాయవాదిపై ఐ.టి శాఖ దాడులు రూ. 5 కోట్ల నగదు స్వాధీనం …ఒక కేసు విషయంలో క్లయింట్ నుండి రూ.217 కోట్లు తీసుకున్న న్యాయవాది.న్యాయవాది తీసుకున్న రూ.217 కోట్లు ఎవరెవరికి ఎంతెంత పంచాలో .. అదే ఆయన టీం లో పని చేసిన వారికిన్యాయవాడికి సంబందించిన 38 చోట్ల ఐటీ శాఖ దాడులు …రూ.100 ల కోట్లలో లావాదేవీలు జరిగినట్లుగా సమాచారం.. ఇంకా తవ్వుతున్న ఐటీ అధికారులు.





Untitled Document
Advertisements