తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ,రేపటి రోజుల్లో.. భూపాలపల్లి, ములుగు, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వర్తాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.43 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.53 గంటలకు కానుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.56 గంటలకు కానుంది.
సంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5:44 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.55 గంటలకు కానుంది. ఖమ్మం జిల్లా ఉష్ణోగ్రతలు న; నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీలు నమోదు కానుంది. ఉదయం 5:36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 56:47 గంటలకు కానుంది. నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.42 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.57 గంటలకు కానుంది.
సూర్యాపేట జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.486 గంటలకు కానుంది. నల్గొండ జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.41 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.56 గంటలకు కానుంది. మహబూబ్ నగర్ జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 3౦0 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలు నమోదు కానుంది. ఉదయం 5.45 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.54 గంటలకు నమోదు కానుంది. యాదాద్రి జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.40 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం
వరంగల్ జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.56 గంటలకు కానుంది. సిద్దిపేట జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 3౦0 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.40 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.53 గంటలకు కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.33 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.44 గంటలకు కానుంది. కామారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు : నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.41 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.55 గంటలకు కానుంది.