బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్య‌పానం..600 మందిపై కేసు న‌మోదు

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 04:41 PM

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్య‌పానం..600 మందిపై కేసు న‌మోదు

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. శ‌ని, ఆదివారాల్లో ఈ కేసులు న‌మోదు చెసారు . మ‌ద్యం మ‌త్తులో జ‌రిగే నేరాల‌ను అరిక‌ట్టాల‌న్న ఉద్దేశంతో పోలీసులు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. అయితే ఈ డ్రైవ్‌లో 607 మంది ప‌బ్లిక్ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవిస్తున్న‌ట్లు తేలారు. ఔట‌ర్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న ప‌ది పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో స్పెష‌ల్ డ్రైవ్‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు .





Untitled Document
Advertisements