వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 04:02 PM

 వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 59,550కి చేరుకుంది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 17,662 వద్ద స్థిరపడింది. పీఎస్యూ, ఇన్ఫ్రా, టెలికాం సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.85%), ఐటీసీ (2.21%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.27%), బజాజ్ ఫైనాన్స్ (-2.26%), టెక్ మహీంద్రా (-2.01%), ఏసియన్ పెయింట్స్ (-1.43%), సన్ ఫార్మా (-1.30%).





Untitled Document
Advertisements