షియోమీ ఇటీవలే మనదేశంలో రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ బ్రాండింగ్తో వచ్చిన మొదటి 5జీ ఫోన్ ఇదే. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ములుగానూ ఉంది.