శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన 'మహా సముద్రం' చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.