క్రమంగా ఓటీటీల హవా పెరుగుతున్న నేపథ్యంలో నాగ చైతన్య కన్ను కూడా అక్కడే పడిందట. తెలుగు నిర్మాత శరత్ మరార్ సిద్ధం చేయించిన ఓ కథతో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఖాయమైంది అంటున్నారు. ప్రస్తుతం ''లాల్సింగ్ చద్దా, బంగార్రాజు'' సినిమాల్లో నటిస్తున్నారు చైతూ.