రాజస్థాన్ లో ప్రస్తుతం అధికార పక్షం అయిన కాంగ్రెస్ లోని నేతల మధ్యే పొంతన కుదరడం లేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలలోనే పరిస్థితి ఉప్పు- నిప్పు అన్నట్లు ఉన్నది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఈ ఇద్దరు సీనియర్ నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తరచూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సొంత ప్రభుత్వంపై సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెహ్లాట్.. సచిన్ పైలట్ ను పరోక్షంగా కరోనా వైరస్తో పోల్చారు.
राजस्थान में अलग ही खेल चल रहा है!
mdash; Sachin (@Sachin54620442) January 19, 2023
पहले कोरोना आ गया फिर एक बड़ा कोरोना और आ गया हमारी पार्टी के अंदर.... - अशोक गहलोत (CM राजस्थान)
(यह बड़ा कोरोना कांग्रेस पार्टी में कौन ??) pic.twitter.com/Kkzl3ODNmH